Sunday, 6 June 2021

కరోనావైరస్: సౌత్ కంటే.. నార్త్ ఇండియాలోనే తగ్గుముఖం, ఏపీ, తమిళనాడులో నెమ్మదిగా..

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా కరోనా కేసులు భారీగా తగ్గున్నాయి. హర్యానాలో ప్రతి రోజు సగటును 8.9 శాతం కరోనా కేసులు పడిపోయాయి. రాజస్థాన్‌లో 8.5 శాతం, ఢిల్లీలో 8.2 శాతం, బీహార్ రాష్ట్రంలో 8.1 శాతం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wTLcXE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour