Sunday, 6 June 2021

Anandaiah:చిత్తూరులో ప్రారంభమైన ఔషధం సరఫరా.. ఇంటింటికీ పంపిణీలో వారిదే కీలక పాత్ర..!

కరోనావేళ వెలుగులోకి వచ్చిన ఆనందయ్య ఆయుర్వేదం మందును కొందరు ఆకాశానికి ఎత్తేయగా మరికొందరు కరోనాకు అది మందుకాదంటూ విమర్శించారు. అయితే ఆనందయ్య మందు గురించి తెలుసుకున్న ప్రజలు మాత్రం కృష్ణపట్నంకు క్యూ కట్టారు. అయితే ఈ మందుకు సంబంధించి ఆయుష్ కమిషనర్ కూడా రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fTiBfj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour