Thursday, 24 June 2021

ప్రధానితో జమ్మూ-కశ్మీర్‌ నేతల భేటీపై భారీ అంచనాలు- ఎన్నికలకు సహకరిస్తే రాష్ట్ర హోదా ?

ఇవాళ జమ్మూకశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. జమ్మూకశ్మీర్‌ను మూడు ముక్కలు చేయడం, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ప్రధానితో అక్కడి రాజకీయ నేతలు జరుపుతున్న తొలి భేటీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో తిరిగి జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడం, ఎన్నికల నిర్వహణ వంటి అఁశాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vNgAG9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour