Thursday, 24 June 2021

ఒక్కరు చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి : ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీం వార్నింగ్

  కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం మరియు ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినప్పటికీ, వచ్చే నెలలో పదవ తరగతి, 12 వ తరగతి పరీక్షలు జరపాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. పరీక్షల కారణంగా ఒక విద్యార్ధి చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందని పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d8Z8Wg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour