కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం మరియు ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినప్పటికీ, వచ్చే నెలలో పదవ తరగతి, 12 వ తరగతి పరీక్షలు జరపాలని తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. పరీక్షల కారణంగా ఒక విద్యార్ధి చనిపోయినా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d8Z8Wg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment