Wednesday, 23 June 2021

ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదు : వైఎస్సార్ రాక్షసుడే..దొంగే..జగన్ ను ఏమనాలి: రోజా గుర్తించాలి.. ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమయ్యాయి. ఏపీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ ను నీటి దొంగ..జగన్ ను గజదొంగ అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవసరమైతే యుద్దానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gYEaKK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour