మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కొంతకాలంగా పోలీసులు భారీగా కూంబింగ్ చేపడుతున్నారు. తాజాగా పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడటం, ఇతరత్రా కారణాలతో ఇదే అదనుగా బీఎస్ఎప్తో పాటు ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు మావోయిస్టులు పలుచోట్ల మందుపాతరలు అమర్చారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇలా అమర్చిన రెండు మందుపాతరలను భద్రతా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d5sy7y
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment