Thursday, 17 June 2021

'ఒకేసారి ఏం దొరికార్రా.. చంపండ్రా..': కర్నూలు ఫ్యాక్షన్ హత్యలపై ప్రత్యక్ష సాక్షులు-పక్కా ముందస్తు స్కెచ్‌తో.

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. కొనేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫ్యాక్షన్ పగలు ఒక్కసారిగా పడగవిప్పడం తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థులు ముందస్తు ప్లాన్ ప్రకారమే అన్నాదమ్ములు నాగేశ్వరరెడ్డి,ప్రతాపరెడ్డిలను హత్య చేశారని చెబుతున్నారు. కొంతకాలంగా అదును కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు... ఆ అన్నాదమ్ములు తమ చిన్నాన్న కర్మకాండకు వస్తున్నారని తెలుసుకుని అక్కడే స్పాట్ పెట్టేందుకు స్కెచ్ వేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vBYS8L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour