Thursday, 17 June 2021

40 లక్షలమందిని మింగేసిన కరోనా: వైరస్ మరణాల్లో టాప్-5 కంట్రీస్ ఇవే

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా మరణాల సంఖ్య ఇదివరకట్లా దూకుడుగా కొనసాగనప్పటికీ.. పూర్తి స్థాయిలో బ్రేకులు పడట్లేదు. మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xw3Oxi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour