Thursday, 3 June 2021

రెండ్రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు: ఇక వర్షకాలం మొదలు

న్యూఢిల్లీ: రెండ్రోజుల ఆలస్యంగా దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో నాలుగు నెలల వర్షాకాలం మొదలవుతోంది. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fLwaNZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour