Thursday, 3 June 2021

సర్కారును విమర్శిస్తే రాజద్రోహం కాదు-మళ్లీ చెప్పిన సుప్రీం- రఘురామకూ ఊరట ?

గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా నమోదు చేస్తున్న రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రఖ్యాత జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువాకు వ్యతిరేకంగా దాఖలైన రాజద్రోహం కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు రాజద్రోహం కాబోవంటూ మరోసారి కుండబద్దలు కొట్టింది. తాజాగా ఏపీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vP8E86
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour