జెరూసలెం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు దేశాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. సుమారు నెల రోజుల విరామం తరువాత- మరోసారి ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు సాగించింది. క్షిపణులను సంధించింది. ఈ ఘటనలో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణనష్టం సంభవించినట్లు ఇంకా ఎవరూ నిర్ధారించలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35qIZHy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment