Tuesday, 15 June 2021

చిచ్చు పెట్టిన బెలూన్లు: ప్రధాని మారినా..బాంబులు పేలడం మాత్రం ఆగట్లే

జెరూసలెం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు దేశాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. సుమారు నెల రోజుల విరామం తరువాత- మరోసారి ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు సాగించింది. క్షిపణులను సంధించింది. ఈ ఘటనలో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణనష్టం సంభవించినట్లు ఇంకా ఎవరూ నిర్ధారించలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35qIZHy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour