Tuesday, 15 June 2021

ఆ పాప ఇకలేదు.. ఇంజెక్షన్ కోసం రూ.కోట్లు, క్రౌడ్ ఫండింగ్.. రూ.40 లక్షలు జమ

రాజస్తాన్‌ బికనీర్‌కు చెందిన 7 నెలల చిన్నారి నూర్‌ ఫాతిమా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ (ఎస్‌ఎమ్‌ఏ) అరుదైన వ్యాధితో బాధపడ్డారు. మంగళవారం ఉదయం మరణించడంతో విషాదం నెలకొంది. చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ మాత్రమే ఆధారమైన సంగతి తెలిసిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wuOnFh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour