ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ తొలగిపోనుంది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకుంది. అలాగే కర్ఫ్యూ సడలింపుతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడవబోతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేయనున్నాయి. ఒక్క తూర్పుగోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జనజీవనం సాధారణ స్ధితికి చేరబోతోంది. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35ELMgh
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment