Sunday, 20 June 2021

న్యూ వ్యాక్సిన్ పాలసీ: 18ఏళ్లుపైబడినవారికీ ఉచిత వ్యాక్సిన్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ వివరాల నమోదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. నూతన వ్యాక్సినేషన్ విధానంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gL5Z9u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour