Wednesday, 30 June 2021

జగన్ బెయిల్ రద్దు కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ-రఘురామ రీజాయిండర్ పై వాదనలు

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణంరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు రాబోతోంది. వైఎస్ జగన్ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ పిటిషన్ పై విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు సీబీఐ కోర్టు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ పిటిషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h9sLcm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour