Wednesday, 30 June 2021

ముదురుతున్న పవర్ వార్ : సాగర్, శ్రీశైలం, పులిచింతల డ్యాం, పవర్andh ప్లాంట్స్ వద్ద భారీగా పోలీస్ బలగాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజు రోజుకీ ముదురుతోంది. మొదట రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పంచాయతీ మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెల దోపిడీకి పాల్పడుతోందని నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు ఏపీ మంత్రుల పైన, ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రుల పైన ఒకరిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dwknSd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour