Saturday, 26 June 2021

నేడు ఈడీ ముందుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌-మనీలాండరింగ్‌ కేసులో-మండిపడ్డ పవార్‌

100 కోట్ల ముడుపుల ఆరోపణలతో పదవి కోల్పోయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయనపై నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ఆయన్ను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gYZQHK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour