Saturday, 26 June 2021

భారత్ లో మళ్ళీ 50వేల దిగువకు కరోనా కేసులు ..మరణాల్లోనూ తగ్గుదల .. తాజాగా కేసులు ఎన్నంటే

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 48 ,698 కొత్త కేసులు నమోదు కాగా, 1,183 కొత్త మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఇక ఈ నెలలో రెండవసారి రోజువారీ కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jnr1O2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour