Friday, 11 June 2021

ఆప్ఘనిస్తాన్‌ జైల్లో కేరళ మహిళల కన్నీటి వ్యధ-భారత్‌ తిరిగొస్తానంటే కేంద్రం నో-షాకింగ్ రీజన్

కేరళ నుంచి భర్తలతో కలిసి వెళ్లి అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధ ఐసిస్‌లో చేరారు. తీవ్రవాద దాడుల్లో భర్తల్ని కోల్పోయారు. చివరికి ఆప్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులకు సహకరించారనే ఆరోపణలపై జైలు పాలయ్యారు. ఇప్పుడు పశ్చాతాపం మొదలైంది. భారత్‌కు తిరిగొచ్చేస్తామంటున్నారు. కేంద్రం మాత్రం నో అంటోంది. దీంతో భారత్-ఆప్ఘన్‌ దేశాల మధ్య ఈ వ్యవహారంపై చర్చలు సాగుతున్నాయి. వీరిని విడిపేందుకు పలువురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vfrzbd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour