Friday, 11 June 2021

Araku MLA Murder case: కిడారి హత్య కేసులో ఎన్ఐఏ చార్జిషీట్-తెర పైకి మావోయిస్టు భవానీ పేరు?

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ జంట హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఇద్దరి హత్యలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్ భవానీ (45) కీలకంగా వ్యవహరించినట్లు చార్జిషీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్ఐఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35k1s8l
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour