Thursday, 10 June 2021

ఢిల్లీలో సీఎం- జగన్..మినిట్ టు మినిట్: రాత్రికి అమిత్ షా తో కీలక భేటీ : నాన్చుడు కాదు..ఇక తేల్చుడే..!!

ముఖ్యమంత్రి జగన్ తన టీంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మిధున్‌రెడ్డి, బాలశౌరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి షెడ్యూల్ మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/353V1GD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour