Thursday, 10 June 2021

అధిష్టానం మా మాట వినకపోతే, మేం విఫలమైనట్లే : కాంగ్రెస్‌ సంక్షోభంపై కపిల్ సిబల్

కాంగ్రెస్ పార్టీలో గతేడాది తెరపైకి వచ్చిన నాయకత్వ సంక్షోభం ఆ తర్వాత చల్లబడింది. అయితే తాజాగా యూపీ కాంగ్రెస్‌ నేత జితిన్ ప్రసాద పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో తిరిగి నాయకత్వ సంక్షోభంపై చర్చ మొదలైంది.. జితిన్‌ ప్రసాద అలా బీజేపీ గూటికి చేరారో లేదో అప్పుడే గతంలో నాయకత్వ సంక్షోభానికి కారణమైన నేతలు ఒక్కొక్కరిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pQhHUt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour