Thursday, 24 June 2021

జగన్, రఘురామతో బీజేపీ డబుల్‌ గేమ్‌- అనర్హత వేటు ఆలస్యం అందుకే-వైసీపీ ఫ్రస్ట్రేషన్‌

ఏపీ రాజకీయాల్లో దాదాపు శూన్యంగా కనిపిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ.. ఇక్కడి ప్రాంతీయ అధికార పార్టీ వైసీపీతో పాటు ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజుతోనూ సత్సంబంధాలు నెరుపుతోంది. అవసరానికి సీఎం వైఎస్‌ జగన్‌ను వాడుకుంటున్న బీజేపీ.. అటు రఘురామను అవసరం లేకున్నా ఆదుకుంటోంది. దీంతో వైసీపీ అధినాయకత్వంలో అసహనం పెరుగుతోంది. తాజాగా రఘురామరాజుపై వేటులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xP7t9y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour