Wednesday, 23 June 2021

మళ్ళీ పెరుగుతున్న కేసులతో భారత్ కు కొత్త భయం..తాజాగా 54,069 కేసులు, 1,321 మరణాలు

భారతదేశంలో కరోనా కేసులు తగ్గినట్టే కనిపించినా, మళ్ళీ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటీవల 50 వేలకు తక్కువగా నమోదైన కేసులు, తాజాగా 50 వేలకు పైగా నమోదవుతున్న తీరు, మరోపక్క డెల్టా ప్లస్ వైరస్ భయం భారత దేశ ప్రజలను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇక తాజాగా కరోనా వైరస్ (కోవిడ్ -19) కారణంగా భారతదేశం గురువారం 54,069 కేసులు, 1,321 మరణాలను నమోదు చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3drwPmf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour