Sunday, 20 June 2021

విషాదం: అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి

నల్గొండ: సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్(26) అమెరికాలో ప్రమాదవశాత్తూ బోటు ప్రమాదంలో మృతి చెందాడు. గత మూడేళ్లుగా అమెరికాలో ఓ ప్రైవేటు కంపెనీలో రవికుమార్ పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి బీచ్‌లో బోటింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమాంలో ప్రమాదవశాత్తు నీళ్లలో పడి రవికుమార్ మృతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gKrwPn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour