నల్గొండ: సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్(26) అమెరికాలో ప్రమాదవశాత్తూ బోటు ప్రమాదంలో మృతి చెందాడు. గత మూడేళ్లుగా అమెరికాలో ఓ ప్రైవేటు కంపెనీలో రవికుమార్ పనిచేస్తున్నారు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి బీచ్లో బోటింగ్కు వెళ్లాడు. ఈ క్రమాంలో ప్రమాదవశాత్తు నీళ్లలో పడి రవికుమార్ మృతి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gKrwPn
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment