Sunday, 20 June 2021

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ: 'ఆ దళిత యువకుడిని తప్పుడు కేసులో ఇరికించారు-వారిపై చర్యలు తీసుకోండి..'

నెల్లూరు జిల్లా పైడేరు కాలువలో మట్టి మాఫియా వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి లేఖ రాశారు. వైసీపీ నేతల మట్టి మాఫియాను ప్రశ్నించినందుకే మల్లిఖార్జున్ అనే దళిత యువకుడిపై దాడి జరిగిందన్నారు. మల్లిఖార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించిన కొడవలూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35EjX80
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour