Sunday, 27 June 2021

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పలు గ్రామాలు జలమయం, పొంగుతున్న వాగులు

కర్నూలు: జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో రహదారులపై నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, కౌతాళం, ఆదోనీ, కోసిగి, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, నందవరం, ఆస్పరి, బండి, ఆత్మకూరు, నంద్యాల, సున్నిపెంట,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qtVxr4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour