Sunday, 27 June 2021

భారత్‌లో తొలి డ్రోన్ అటాక్: మిలిటరీ బేస్, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ వద్ద పేలుళ్లు, దర్యాప్తు ముమ్మరం

జమ్మూ: ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జమ్మూ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు స్వల్పంగా కూలిపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. డ్రోన్లు ఉపయోగించి దాడులు చేసినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qs1qoK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour