Friday, 4 June 2021

వైసీపీ ప్రత్యర్థులకు బిగ్ షాక్: హైకోర్టులో ఆ పిటీషన్ కొట్టివేత: పార్టీ క్యాడర్‌లో జోష్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోొ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటీషన్ కొట్టివేతకు గురైంది. ఈ పిటీషన్‌ అసంబద్ధమైనదిగా పేర్కొంది న్యాయస్థానం. దీన్ని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీనితో అధికార పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. హైకోర్టు నిర్ణయాన్ని వారంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3plxJVK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour