Friday, 4 June 2021

జూబ్లీహిల్స్ కార్పొరేట్ ఆస్పత్రి: రూ. 52 లక్షల బిల్లు కట్టినా.. నిలువని యువ వైద్యురాలి ప్రాణం, నిర్లక్ష్యమే..

హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగడం లేదు. చికిత్స పొందుతూ మరణించినా.. బిల్లులు కట్టందే మృతదేహాలను కూడా ఇవ్వకుండా కొన్ని ఆస్పత్రులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువ వైద్యురాలి ప్రాణం పోయింది. అయితే, బాధితుల నుంచి అరకోటికిపై ఫీజు వసూలు చేయడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fQTdHi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour