టీటీడీ ఛైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి మరో అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు రెండేళ్ల పదవీకాలం సోమవారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబాయ్ దక్కించుకోబోతున్న ఆ ఆఫర్పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదీ తీవ్ర
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gCR02g
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment