హైదరాబాద్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు ఓ దుర్మార్గపు భర్త. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనే కోపంతో కరోనా వచ్చిందని ఆమెను ఓ గదిలో నిర్బంధించాడు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివారల్లోకి వెళితే.. బాధితురాలు ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగికి భార్య. ఈ దంపతులకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xrGfFE
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment