Friday, 18 June 2021

బాబాయ్‌కి జగన్ బంపర్‌ ఆఫర్‌- తీవ్ర పోటీ ఉన్నా రెండేళ్ల ఛాన్స్‌ - నేడు ప్రకటన

టీటీడీ ఛైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి మరో అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు రెండేళ్ల పదవీకాలం సోమవారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబాయ్‌ దక్కించుకోబోతున్న ఆ ఆఫర్‌పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదీ తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gCR02g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour