హైదరాబాద్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు ఓ దుర్మార్గపు భర్త. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనే కోపంతో కరోనా వచ్చిందని ఆమెను ఓ గదిలో నిర్బంధించాడు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివారల్లోకి వెళితే.. బాధితురాలు ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగికి భార్య. ఈ దంపతులకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xrGfFE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment