Saturday, 19 June 2021

కరోనా సోకిందని భార్యను గదిలో నిర్బంధించాడు: అసలు విషయం ఎంటంటే.?

హైదరాబాద్: అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు ఓ దుర్మార్గపు భర్త. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనే కోపంతో కరోనా వచ్చిందని ఆమెను ఓ గదిలో నిర్బంధించాడు. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివారల్లోకి వెళితే.. బాధితురాలు ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగికి భార్య. ఈ దంపతులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xrGfFE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour