Sunday, 13 June 2021

లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' -అభిప్రాయం

సువర్ణ ఆఫీసునుండి ఇంటికెళ్లే సరికి హాల్లో ఎవరో కొత్తవాళ్లున్నారు. భర్త, ఒక పెద్దాయనతో కూర్చుని మాట్లాడుతున్నాడు. సువర్ణకు ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎవరా అని ఆలోచిస్తోంది. "నేనమ్మా, వెంకట్ బాబాయిని , మర్చిపోయావా?" అని ఆన తనని పరిచయం చేసుకున్నారు. "మీ పక్కింట్లో వుండేవారట" అయోమయంగా చూస్తున్న భార్యకు క్లూ అందించాడు రమేష్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vmzbsx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour