Sunday, 13 June 2021

24 గంటల్లోనే కోలుకున్నారు: 40 మంది కరోనా బాధితులకు యాంటీబాడీ కాక్‌టెయిల్ ట్రీట్మెంట్

హైదరాబాద్: కరోనా చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ డ్రగ్ మెరుగైన ఫలితాలిస్తోందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో 40 మంది కరోనా బాధితులకు ఇటీవల కాక్‌టెయిల్ డ్రగ్ ఇచ్చినట్లు ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35hYMZa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour