Wednesday, 23 June 2021

మరో ఐదు నెలలపాటు ఫ్రీ రేషన్: నవంబర్ వరకు పీఎంజీకేఏవై పొడిగిస్తూ మోడీ కేబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) మరో ఐదు నెలలపాటు అంటే నవంబర్ వరకు పొడిగించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పీఎంజీకేవై కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ లభించనుంది. కేంద్రంపై మరో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d8Jc6d
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour