Wednesday, 23 June 2021

ప్రధానితో మరికొద్ది గంటల్లో జమ్మూకాశ్మీర్ నేతలు భేటీ: రాష్ట్ర హోదా సహా కీలక అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో జమ్మూకాశ్మీర్ రాజకీయ పార్టీల నేతలు మరికాసేపట్లో భేటీ కానున్నారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇచ్చే విషయంతోపాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన 8 పార్టీల 14 మంది నేతలు ప్రధానితో సమావేశంలో పాల్గొననున్నారు. 2019, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zT8wXO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour