Friday, 11 June 2021

వదల బొమ్మాళీ వదల : సీఎంకు రఘురామ మరో లేఖ: ఢిల్లీలో జగన్ సైలెంట్ ఆపరేషన్..!!

ఢిల్లీ కేంద్రంగా రఘురామ రాజు టార్గెట్ జగన్ అన్నట్లుగా వెంటాడుతున్నారు. జగన్ ప్రభుత్వ తీరు పైన వరుసగా కేంద్ర మంత్రులు..ముఖ్యమంత్రులు..గవర్నర్లు..ఎంపీలకు లేఖలు రాసిన రఘురామ రాజు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్ కే లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే రఘురామ రాజు లేఖలు సంధిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ ప్రతీ ఏటా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TmInj7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour