Friday, 11 June 2021

Aisha Sultana : మహిళా నిర్మాతపై రాజద్రోహం- లక్షద్వీప్‌ ప్రజలపై కేంద్రం బయో అటాక్

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేస్తున్న రాజద్రోహం కేసులపై ఓవైపు సుప్రీంకోర్టు నిత్యం ఆక్షేపణ తెలుపుతున్నా కేసుల పరంపర మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై రోజురోజుకూ రాజద్రోహం అభియోగాల నమోదు పెరుగుతోంది. తాజాగా ఇదే కోవలో ఓ మహిళా నిర్మాత చేసిన వ్యాఖ్యలపై లక్షద్వీప్‌ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేయడం కలకలం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Tofe7a
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour