Tuesday, 29 June 2021

తన భూమినే మార్చేశారంటూ రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన మాజీ మంత్రి పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై అధికార వైసిపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని పదేపదే టిడిపి నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ ప్రభుత్వానికి తగ్గట్టుగా అధికారుల తీరు ఉందని కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత తన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dv2PWx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour