Tuesday, 29 June 2021

ఓబుళాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సంకటం-జూలై 5 డెడ్ లైన్- వెయ్యి జరిమానా

ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాలకు అనుమతిచ్చిన వ్యవహారంలో తొమ్మిదేళ్ల క్రితం సీబీఐ నమోదు చేసిన క్రిమినల్ కేసులో ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ తో పాటు బళ్లారి మైనింగ్ కార్పోరేషన్ కు గనుల శాఖ అధికారి హోదాలో శ్రీలక్ష్మి అనుమతులు ఇచ్చినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UIJs5A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour