Wednesday, 9 June 2021

నేడు ఢిల్లీకి సీఎం జగన్-అమిత్ షాతో భేటీ-వాటిపై చర్చించే ఛాన్స్-బెయిల్ రద్దు భయమే అంటున్న ప్రత్యర్థులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం(జూన్ 10) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న ఆయన... కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xdLhp0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour