Wednesday, 9 June 2021

ముంబైలో ఘోర ప్రమాదం : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం- 9 మంది మృతి

ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం(జూన్ 9) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాల్వని ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాత్రి 11.10గం. ప్రాంతంలో ఈ ఘటన చోటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TbpHD4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour