Saturday, 1 May 2021

Viral Video:వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రమా..? బీజేపీ నేత నిర్వాకం

కరోనావైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. అప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి సైతం క్షణాల్లో ఈ కనిపించని శతృవుకు బలైపోతున్నాడు. ఇక రోజు రోజుకూ దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కరోనా వేళ ప్రజలు మూఢనమ్మకాలకు కూడా దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/332ddPF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour