Saturday, 1 May 2021

కడప: సీఎం సొంత జిల్లాలో కోవిడ్ రోగులను ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు చేర్చుకోవడం లేదు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లాలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్స కోసం వచ్చే వారికి వైద్యం నిరాకరించడం చర్చనీయమవుతోంది. కరోనా బాధితులను చేర్చుకోబోమంటూ ఏకంగా బోర్డులు కూడా పెట్టడం విమర్శలకు దారితీసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా చేస్తున్న చెల్లింపులు చాలవని.. అందుకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ubUXiR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour