Tuesday, 4 May 2021

Oxygen shortage: మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం: 11 మంది మృతి

చెన్నై: కరోనా సంక్షోభం భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. ఆక్సిజన్ కొరత అన్ని రాష్ట్రాలనూ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోన్నప్పటికీ.. ఆక్సిజన్ లోటు భర్తీ కావట్లేదు. 33 లక్షల వరకు ఉన్న కరోనా బారిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vDB5Wj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour