Tuesday, 4 May 2021

భారత్‌లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమే

వాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. భారత్‌ను ఆదుకోవడానికి పలు దేశాల నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయి..అమెరికా సహా. ఈ పరిస్థితుల్లో అమెరికా రాయబారిగా ఓ రాజకీయ వ్యూహకర్త భారత్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vIwMsC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour