Tuesday, 4 May 2021

IPL 2021 suspended: బ్యాడ్‌లక్ టు కడప క్రికెటర్: ధోనీసేనలో చోటు: డెబ్యూ టోర్నీ అర్ధాంతరంగా

చెన్నై: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 (IPL 2021) టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నయంగ్ క్రికెటర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి దురదృష్టం వెంటాడింది. ఈ మెగా టోర్నమెంట్‌కు ఎంపికైనప్పటికీ.. అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RnUbAO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour