Tuesday, 4 May 2021

జస్టిస్‌ రమణ రాకతో మారిన సీన్‌-బడుగులకు సుప్రీం భరోసా-వారంలో కీలక తీర్పులు

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బడుగు వర్గాల హక్కుల పరిరక్షణ విషయంలో గత వారం రోజుల్లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చారిత్రకంగా నిలుస్తున్నాయి. జర్నలిస్టు సిద్ధిక్‌ కప్పన్‌ కేసైనా, దేశంలో ఆక్సిజన్ కొరతపైనా, కోవిడ్‌ రెండోదశ ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యంపైనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eVulMA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour